పంచాయతీలే దేశ నిర్మాణానికి పునాదులు: పవన్ కళ్యాణ్

62చూసినవారు
పంచాయతీలే దేశ నిర్మాణానికి పునాదులు: పవన్ కళ్యాణ్
AP: డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం 16వ ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశానికి గ్రామీణాభివృద్ధే ముఖ్యమని, పంచాయతీలే దేశ నిర్మాణానికి పునాదులంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో గ్రామీణాభివృద్ధి శాఖ పక్షాన తొమ్మిది అంశాలతో కూడిన ప్రతిపాదనలను ఆర్థిక సంఘం ముందు ప్రవేశపెట్టారు. గ్రామాల సమగ్రాభివృద్ధి ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, వలసలను అరికట్టవచ్చునని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్