బొబ్బిలి: మత సామరస్యాన్ని కాపాడుకుందాం: సిఐటియు శంకర్రావు

51చూసినవారు
స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో మత సామరస్యాన్ని, లౌకిక వాదాన్ని కాపాడుకుందామని సిఐటియు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శంకరరావు డిమాండ్ చేశారు. అయన ఆదివారం బొబ్బిలిలో మాట్లాడుతూ విజయవాడ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సభను ఖండించారు. భారతదేశంలో అన్ని మతాలు సమానమేనని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్