బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు (బేబీనాయన), బొబ్బిలి తహసిల్దార్ ఎం శ్రీనుకి, బొబ్బిలి టౌన్ మండలంలో ఉన్న క్రైస్తవుల కోసం ప్రత్యేక బరియల్ గ్రౌండ్ ను(స్మశాన వాటికను )ఏర్పాటు చేయవలసిందిగా సూచిస్తూ, ఇచ్చినటువంటి ఆధరైజుడు లెటర్ ను, బొబ్బిలి తహసిల్దార్ ఎం శ్రీనుకు, బొబ్బిలి పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ పెద్దలు తాసిల్దార్ కార్యాలయంలో గురువారం నాడు అందజేశారు.