యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయుల ఆందోళన

56చూసినవారు
యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయుల ఆందోళన
బొబ్బిలి లో బుధవారం యుటిఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర కార్య వర్గ సభ్యులు విజయ గౌరి ఆధ్వర్యంలో మండల ఉపాధ్యాయులు పాఠశాల విద్యారంగంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలనీ మండల విద్యాశాఖ అధికారికి, ఎంపీ డీవో కు వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షులు ప్రసన్నకుమార్,ప్రధాన కార్యదర్సులు మహేష్,శ్రీనివాస్, స్వామి నాయుడు,హేమ సుందర్, రాధాకృష్ణ,అనంతరావు,కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్