అలమండ: రైల్వే స్టేషన్ లో విద్యుత్ వైర్లు తాకి ఓ వ్యక్తీ గాయాలు

79చూసినవారు
అలమండ:  రైల్వే స్టేషన్ లో విద్యుత్ వైర్లు తాకి ఓ వ్యక్తీ గాయాలు
విజయనగరం జిల్లాలోని అలమండ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ కంటైనర్ రైలును గురువారం ఓ వ్యక్తి ఎక్కి ఓహెచ్ఇ వైర్లు తాకడం వలన విద్యుత్ షాక్ కు గురై, రైలు నుంచి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జీఆర్పీ ఎస్ఐ వి.బాలజీరావు  గాయపడిన ఆ వ్యకతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. ఆచూకి తెలిసిన వారు విజయనగరం జిఆర్పీ 9490617089 సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్