ప్రజలకు ఇచ్చిన మాట ఆచరించిన నాయకుడు

58చూసినవారు
ప్రజలకు ఇచ్చిన మాట ఆచరించిన  నాయకుడు
ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తూచా తప్పకుండా అమలు చేసి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి కిమిడి రామ్ మల్లిక్ నాయుడు అన్నారు. గురువారం మండలంలో మన్యపురిపేట ఎస్ ఎస్ ఆర్ పేట కెల్ల గుజ్జింగివలస తదితర గ్రామాలలో ఆయన పర్యటించిచే ఆయన చేతులు మీదుగా పంపిణీ చేశారు. రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి సన్యాసినాయుడు దాసరి శివప్రసాద్ నాగులపల్లి నారాయణరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్