దత్తిరాజేరు మండలంలోని గడసాం గ్రామంలో
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ గురువారం ఆ గ్రామ టిడిపి నాయకులు మజ్జి మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో మజ్జి శ్రీనివాసరావు, సింగారపు తవిటినాయుడు, సారిక అచ్చింనాయుడు, రేవళ్ల పైడినాయుడు, పల్లికల రాంబాబు, నేతేటి రామునాయుడు, జొన్నాడ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.