గజపతినగరం: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

83చూసినవారు
కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం దత్తిరాజేరు మండలంలోని ఇంగిలాపల్లి- గదబవలస గ్రామాల మధ్య తారు రోడ్డు నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వైసిపి ప్రభుత్వ హయంలో రోడ్ల గురించి పట్టించుకోలేదన్నారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్