గజపతినగరం: పైడితల్లమ్మ వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బొత్స

53చూసినవారు
గజపతినగరం: పైడితల్లమ్మ వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే బొత్స
గజపతినగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయం వార్షికోత్సవ మహోత్సవానికి మంగళవారం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పల నరసయ్య హాజరయ్యారు. పైడితల్లమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసిపి నాయకులు ముత్యాలనాయుడు, కర్రి రామునాయుడు, గేదెల ఈశ్వరరావు, బోడసంగి జగదీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్