వీరఘట్టం తహశీల్దార్ గా సత్యనారాయణ

83చూసినవారు
వీరఘట్టం తహశీల్దార్ గా సత్యనారాయణ
వీరఘట్టం డిప్యూటీ తహసీల్దార్ (ఎఫ్. ఏ. సీ) సత్యనారాయణకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకుముందు కూడా ఈయన ఏడాది పాటు వీరఘట్టం మండల ఎఫ్ఎంసీ తాహసీల్దార్ పనిచేసి ఉన్నారు. వెంటనే ఎఫ్ఎసీ తహశీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన సత్యనారాయణకు కార్యాలయం సిబ్బంది అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్