విజయనగరం: పన్ను వసూళ్ళను వేగవంతం చేయాలి: కమీషనర్

58చూసినవారు
విజయనగరం: పన్ను వసూళ్ళను వేగవంతం చేయాలి: కమీషనర్
పన్ను వసూళ్ళను వేగవంతం చేయాలని రెవెన్యూ కార్యదర్శులకు విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ మల్లి నల్లనయ్య ఆదేశించారు. ఈ మేరకు శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సచివాలయాల వారీగా ఇప్పటివరకు వసూలు చేసిన లక్ష్యాలను సమీక్షించారు. ఆస్తి, కులాయి, ఖాళీ స్థలముల పన్నులను త్వరితగతిన వసూలు చేయాలని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్