రాజాం: రేపు మంచినీటి సరఫరాకు అంతరాయం

82చూసినవారు
రాజాం: రేపు మంచినీటి సరఫరాకు అంతరాయం
రాజాం పట్టణం డోలుపేట కేర్ హాస్పిటల్ జంక్షన్ లో ప్రధాన పైప్ లైన్ మరమ్మతులు గురికావడంతో గత రెండు రోజులుగా మున్సిపాలిటీ పరిధిలో నీటి సరఫరా నిలిచిపోయింది. అయితే మరమ్మత్తులు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో ఆదివారం కూడా మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మున్సిపల్ కమిషనర్ రామప్పలనాయుడు తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్