రాజాం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

56చూసినవారు
రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ శనివారం  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా విద్యార్థులకు సమయం కేటాయించి, టీచర్లకు బోధించేందుకు సహాయం చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ కళాశాలలకు సమానంగా ప్రభుత్వ కళాశాలలు అభివృద్ధి చేయడమే లక్ష్యమని తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్