సంతకవిటి: మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన

61చూసినవారు
సంతకవిటి: మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన
సంతకవిటి మండలం మండవకురిటి గ్రామంలో మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై గురువారం ప్రజలకు రాజాం రూరల్ సీఐ ఉపేంద్ర సంకల్పం కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మత్తుకు బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు గంజాయి రవాణా లేదా వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల కూడా ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్