విజయనగరం జిల్లా 78వ ఎస్టీయూ జిల్లా కౌన్సిల్ సమావేశం విజయనగరం ఏపీఎన్జీవో హోమ్ లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పరిశీలకులుగా ఎస్వీ రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర కౌన్సిలర్ గా ఉన్న శ్రీ శ్యామ్ ని తొలగించారు. నూతన రాష్ట్ర కౌన్సిలర్ గా ముత్తంశెట్టి మురళిని నియమించారు.