ఏపీలో ‘తండేల్’ సినిమా టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్లో ఒక్కో టికెట్పై రూ.50. మల్టీప్లెక్స్లో ఒక్కో టికెట్పై రూ.75 పెంపుకు అనుమతి ఇచ్చింది. సినిమా రిలీజైన వారం రోజులు వరకు ఈ ధరలు కొనసాగుతాయి. ఈ మూవీ ఈనెల 7న రిలీజ్కానుంది.