ఏ ఎస్ ఐ ని సన్మానించిన ఎస్పీ తుషార్ డూడి

63చూసినవారు
ఏ ఎస్ ఐ ని సన్మానించిన ఎస్పీ తుషార్ డూడి
బాపట్ల జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏఎస్ఐ శ్రీనివాసరావు పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ తుషార్ డూడి దుశ్యాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 34 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోలీస్ శాఖకు విశేష సేవలను అందించిన ఏ ఎస్ ఐ శ్రీనివాసరావును కొనియాడారు. పదవీ విరమణ పొందిన పోలీసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్పీ తుషార్ డూడి అన్నారు. పలువురు సిబ్బంది శ్రీనివాసరావు పూలమాలలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్