కనిగిరి: కబడ్డీ పోటీలను ప్రారంభించిన సీఐ

77చూసినవారు
కనిగిరి: కబడ్డీ పోటీలను ప్రారంభించిన సీఐ
ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శనివారం కనిగిరిలో కబడ్డీ పోటీలను ప్రారంభించారు సీఐ షేక్ ఖాజావలి. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.రవీంద్రబాబు, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ సంజీవ్, సిపిఐ కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ యాసిన్,లాయర్ షాహిద్ సిపిఐ మండల కార్యదర్శి జిపి రామారావు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్