కనిగిరి: ఆదివారం నాటి నారాయణ స్వామి దేవాలయ ఆదాయం రూ.1,10,393 లు

75చూసినవారు
కనిగిరి: ఆదివారం నాటి నారాయణ స్వామి దేవాలయ ఆదాయం రూ.1,10,393 లు
చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి వారి ఆదివారం ఆదాయం రూ. 1,10, 393 లు వచ్చినట్లు ఈవో నరసింహ బాబు సోమవారం తెలిపారు. అందులో దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ. 60, 880లు, ప్రసాదం విక్రయం ద్వారా రూ. 22, 480లు ఆదాయం లభించిందన్నారు. అదేవిధంగా అన్నదానానికి విరాళాల ద్వారా రూ. 24033లు, స్వామివారి శ్రీపాద కానుకల ద్వారా రూ. 3000లు ఆదాయం వచ్చిందని ఈవో సోమవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్