ఇద్దరు ఉద్యోగులపై వేటు వేసిన ఎమ్మెల్యే

69చూసినవారు
కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వెలిగండ్ల మండలంలోని వెదుళ్ళ చెరువు గ్రామంలో ఆదివారం రాత్రి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలు పట్టించుకోవడంలేదని రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గ్రామస్తుల సమక్షంలో విచారణ జరిపి విద్యుత్ లైన్మెన్, జూనియర్ లైన్మెన్ లను వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్