చీపురు పట్టిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి

63చూసినవారు
కనిగిరి ప్రభుత్వాసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం మంగళవారం చేపట్టారు. ఈ సందర్బంగా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో చెత్త, పారిశుధ్యం తొలగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి చీపురు పట్టారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే ఉగ్ర అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్