పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి స్వామి

50చూసినవారు
పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనం విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఓ విద్యార్థిని చదువులో రాణిస్తున్న నేపథ్యంలో ప్రత్యేకంగా అభినందించి మున్ముందు బంగారు భవిష్యత్ పొందాలని మంత్రి ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్