మార్కాపురం: మాజీ మంత్రిపై ఫిర్యాదు

64చూసినవారు
మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలో తన మూడెకరాల భూమిని మాజీమంత్రి ఆదిమూలపు సురేష్, అతని తమ్ముడు కబ్జా చేశారని శుక్రవారం బాధితుడు మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. పలుమార్లు అధికారులను కలిసి తన భూమిని తనకు ఇప్పించాలని అర్జీలు ఇచ్చిన గతంలో ఉపయోగం లేకుండా పోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందన్న నమ్మకంతో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్