శ్రీశైలం జన్ కో అధికారులతో సమావేశమైన మంత్రి గొట్టిపాటి

69చూసినవారు
శ్రీశైలం జన్ కో అధికారులతో సమావేశమైన మంత్రి గొట్టిపాటి
అద్దంకి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. రవికుమార్, గురువారం శ్రీశైలం జెన్ కో ప్లాంట్ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా జలాశయంలో నీటి సామర్థ్యం, తద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తదితర అంశాల పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అంతరాయం లేని విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు అందించడానికి చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్