పేకాట శిబిరం పై దాడులు

75చూసినవారు
పేకాట శిబిరం పై దాడులు
దోనకొండ మండలంలోని ఇండ్ల చెరువు గ్రామ సమీపంలో జూదం ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ. 9, 240 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. నిందితులను దర్శి న్యాయస్థానంలో హాజరు పరుస్తామని తెలిపారు. అలాగే మండలంలో ఎవరైనా పేకాట ఆడితే చర్యలు తీసుకుంటామని ఎస్సై విజయ్ కుమార్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్