పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య

80చూసినవారు
పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్య
చీమకుర్తి మండలం పల్లామల్లిలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలైన అతనిని వైద్యశాలకు తీసుకువెళ్లి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు కోల్పోయాయని సీఐ సుబ్బారావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పల్లామల్లికి చెందిన కుంచాల రామకృష్ణ (34) కిరాణా దుకాణం నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడని, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా సిఐ సుబ్బారావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్