విమర్శించినా వారే మెచ్చుకునేలా పింఛన్ పంపిణీ - మంత్రి నిమ్మల

67చూసినవారు
విమర్శించినా వారే మెచ్చుకునేలా పింఛన్ పంపిణీ - మంత్రి నిమ్మల
వాలంటీర్లు లేకుండా ఫించన్ పంపిణీ చేయలేరు అని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెచ్చుకునేలా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో మొదటి రోజే 90 శాతం పైగా పంపింణి చేసి చూపిస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దోర్నాలలోని ఏ. పి టూరిజంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విడతల వారిగా కాకుండా ఒక్క సారి పెంచిన ఫించన్ పంపిణీ చేసిన చరిత్ర చంద్రబాబు దని అన్నారు.

సంబంధిత పోస్ట్