40 కేజీల గంజాయి పట్టివేత

54చూసినవారు
40 కేజీల గంజాయి పట్టివేత
పెద్దారవీడు మండలం హనుమాన్ జంక్షన్ కుంట వద్ద 40 కేజీల గంజాయిని స్థానిక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఓ చర్చి వెనుకాల కాళీ ప్రదేశంలో ఆరుగురు వ్యక్తులు గంజాయి వివిధ ప్రాంతాలలో అమ్ముకోవడానికి పంచుకుంటుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. అనంతరం నిందితులను విచారించి రిమాండ్ కు తరలించామని పోలీసులు బుధవారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్