దర్శి: ముమ్మరంగా వాహనాల తనిఖీ

63చూసినవారు
దర్శి: ముమ్మరంగా వాహనాల తనిఖీ
ముండ్లమూరు మండలంలోని శంకరాపురం గ్రామంలో శుక్రవారం సాయంత్రం ముండ్లమూరు ఎస్సై కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఈ వాహనాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం యుద్ద వాతావరణ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఈ వాహన తనిఖీలు చేపట్టినట్లుగా ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్