దర్శి: పైపులైను పగిలి వృథాగా పోతున్న నీరు

84చూసినవారు
దర్శి: పైపులైను పగిలి వృథాగా పోతున్న నీరు
దర్శి పట్టణంలో గడియార స్తంభం సెంటర్ వద్ద గురువారం త్రాగునీటి పైపు లైను పగిలి నీరు వృథాగా పోతుంది. స్థానిక ప్రజలు పగిలిన పైపు ను సంబంధిత అధికారులు మరమ్మతులు చేసి త్రాగునీరు వృధాగా పోకుండా ఆరకట్ట వలిసిందిగా ప్రజలు కోరారు.

సంబంధిత పోస్ట్