కొమరోలు: కనువిందు చేస్తున్న జాతీయ పక్షి

81చూసినవారు
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల పరిసర ప్రాంతాలలో గత కొద్ది రోజులుగాకొద్దిరోజులుగా జాతీయ పక్షి అయినటువంటిఅయిన నెమలి ప్రజలకు కనువిందు చేస్తుంది. కొద్దిగా రోజులుగాకొద్దిరోజులుగా ఈ ప్రాంతాలలో నెమ్మదినెమలి తిరుగుతుందని స్థానికులు సోమవారం తెలిపారు. నెమలికి ఎవరు హాని తలపెట్టకుండాకలగకుండా రక్షించుకుంటున్నామని ప్రజలు చెబుతున్నారు. గతంలో కూడా నెమలి ఈ ప్రాంతంలో కొన్ని రోజులుకొన్నిరోజులు సంచరించినట్లుగా గ్రామస్తులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్