గిద్దలూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా వినుకొండ మమత నియమితులయ్యారు. ముండ్లపాడు గ్రామంలో నివాసం ఉంటున్న వినుకొండ మమత ఇటీవల కూటమి ప్రభుత్వం నామినేట్ పదవుల భర్తీకి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మమతకు పదవి దక్కడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి వినుకొండ మమతతో పాటు ఆమె భర్త వినుకొండ చిన్న గురువారం కృతజ్ఞతలు తెలుపుతున్నారు.