కంభం: రెస్టారెంట్లు తనిఖీ చేసిన ఎస్ఐ నరసింహారావు

72చూసినవారు
కంభం: రెస్టారెంట్లు తనిఖీ చేసిన ఎస్ఐ నరసింహారావు
ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలోని పలు రెస్టారెంట్లను ఆదివారం స్థానిక ఎస్సై నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెస్టారెంట్ లోని ఫ్రిడ్జ్ లను పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మద్యం నిలువ ఉంచి విక్రయించడానికి రెస్టారెంట్ నిర్వహకులు చేయరాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. కస్టమర్లను మద్యం తాగేందుకు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుని వారిపై కేసు నమోదు చేస్తామని నరసింహారావు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్