శాంతి భద్రతలకు విగాథం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించబమని ప్రకాశం జిల్లా మార్కాపురం డిఎస్పి నాగరాజు అన్నారు. శుక్రవారం కంభం పోలీస్ స్టేషన్ లో డి. ఎస్. పి మాట్లాడుతూ యుద్ధ మేఘాలు కముక్కున నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భయపడవలసిన అవసరమే లేదని అన్నారు. అనుమానిత వ్యక్తులు వాహనాలను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయరాదని ప్రజలను హెచ్చరించారు.