నేడు, రాచర్ల, గిద్దలూరు మండలాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

67చూసినవారు
నేడు, రాచర్ల, గిద్దలూరు మండలాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం
ప్రకాశం జిల్లా గిద్దలూరు, రాచర్ల మండలాలలో నేడు శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ నారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. రాచర్ల మండలం ఎడవల్లి, గిద్దలూరు మండలం పొదలకుంటపల్లి గ్రామాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరమత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ప్రజలు సహకరించవలసిందిగా ఏ. ఈ కోరారు. నిర్ణీత సమయంలో విద్యుత్ సరఫరా పునర్దరిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్