కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ వైద్య సేవలు

74చూసినవారు
కనిగిరి ప్రభుత్వ వైద్యశాలను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి సందర్శించారు. డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించి, రోగాలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కనిగిరి ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేట్ తరహాలో పేదలకు వైద్య సేవలు అందించాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్