భైరవకోనలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు

53చూసినవారు
భైరవకోనలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు
చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామంలో వెలిసి ఉన్న ప్రముఖ శైవ క్షేత్రమైన భైరవకోనలో భక్తులు సందడి చేశారు. ఆదివారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున ఉదయాన్నే భైరవకోనకు చేరుకొని సుందరమైన జలపాతం లో స్థానాలు ఆచరించి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం త్రిముఖ దుర్గాంబా దేవికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్