కనిగిరి ఎంపీడీవో కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ లబ్ధిదారులకు ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్వయం ఉపాధి రాయితీ రుణ మంజూరు పత్రాలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన సబ్సిడీ లోన్లను వినియోగించుకొని ఉపాధిని మెరుగుపరుచుకొని పదిమందికి ఉపాధిగా నిలవాలని ఎమ్మెల్యే ఉగ్ర తెలిపారు.