కనిగిరి: ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర

83చూసినవారు
కనిగిరి: ట్రాక్టర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర
కనిగిరి పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో గురువారం స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా మంజూరైన 12 ట్రాక్టర్లను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అధికారులకు పంపిణీ చేశారు. పర్యావరణం పరిరక్షణకు గ్రామ పంచాయతీలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మిగులుతున్న చెత్తను తొలగించడంలో ట్రాక్టర్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

సంబంధిత పోస్ట్