బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా గురువారం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ని చింతలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిషోర్ బాలికలకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్తహీనత రహిత ఆంధ్ర ప్రదేశ్ ధ్యేయంగా రక్త హీనత పై అవగాహన నిర్వహిచారు. సూపర్ వైజర్ సుమతి మాట్లాడుతూ పోషక విలువలతో కూడినటువంటి చిరుధాన్యాలు ఉపయోగించడం వల్ల మనుషులు ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అవగాహన కలిగించారు.