పోషణ్ పక్వాడా, బంగారు బాల్యం కార్యక్రమంలో భాగంగా గురువారం కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ని చింతలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కిషోర్ బాలికలకు ఐ సి డి ఎస్, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తహీనత రహిత ఆంధ్ర ప్రదేశ్ ధ్యేయంగా రక్త హీనత పై అవగాహన నిర్వహిచారు.