కనిగిరి: ఫ్లోరైడ్ నుండి ప్రజలను కాపాడండి

59చూసినవారు
కనిగిరి: ఫ్లోరైడ్ నుండి ప్రజలను కాపాడండి
ఫ్లోరైడ్ నుండి ప్రజలను కాపాడాలంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి. కొండారెడ్డి తెలిపారు. కనిగిరి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ నుండి ప్రజలను కాపాడేందుకు సురక్షిత జలాలు అందించేందుకు ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిధులు కేటాయించకుండా జీవోలు ఇవ్వటం వలన ప్రయోజనం లేదన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్