కనిగిరి: ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా: ఈవో

50చూసినవారు
కనిగిరిలోని దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు కార్య నిర్వహణ అధికారిగా మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఈవో నరసింహ బాబు ఇటీవల నియమితులయ్యారు. పామూరులో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కనిగిరి గ్రూప్ దేవాలయాలకు కార్య నిర్వహణ అధికారిగా నియమించినందుకు ఎమ్మెల్యే ఉగ్రకు, దేవదాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల పరిరక్షణకు కృషి చేస్తా అన్నారు.

సంబంధిత పోస్ట్