కొత్త పాడు: పవన్ కుటుంబీకులను పరామర్శించిన మాల సంఘాల నాయకులు

74చూసినవారు
కొత్త పాడు: పవన్ కుటుంబీకులను పరామర్శించిన మాల సంఘాల నాయకులు
పిసి పల్లి మండలం కొత్త పాడుకు చెందిన ముద్దపాడు నూక తోటి పవన్ కళ్యాణ్ మావోయిస్టుల పెట్టిన మందు పాత్ర పేలి మృతి చెందిన విషయం విధితమే. శనివారం రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు అశోక్ బాబు, రాష్ట్ర నాయకులు బాలనారాయణ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్