పామూరు: భారత సైన్యానికి మద్దతుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు

76చూసినవారు
పామూరు: భారత సైన్యానికి మద్దతుగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఆపరేషన్ సిందూర్ తో ధైర్యంగా పోరాడుతున్న మన భారతదేశ సైన్యానికి మద్దతుగా శుక్రవారం సాయంత్రం 5: 30 గంటలకు పామూరులోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ శ్రీ మదన వేణుగోపాల స్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమం నిర్వహించబడుతుందని కనిగిరి నియోజకవర్గం బిజెపి నాయకులు పెరమన విజయ్ కుమార్ చారి తెలిపారు. ఈ కార్యక్రమానికి పామూరు మండలంలోని హైందవసోదరులు అందరూ పాల్గొనవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్