తెలంగాణలోని కర్రెగుట్టల్లో మావోయిస్టులు పేల్చిన మందుపాతర పేలి పెదచెర్లోపల్లి మండలం కొత్త మద్దపాడుకు చెందిన నూక తోటి పవన్ కళ్యాణ్ మృతి చెందినట్లు కనిగిరి సీఐ ఖాజావలి తెలిపారు. పవన్ కళ్యాణ్ మృతదేహాన్ని శుక్రవారం స్వగ్రామానికి తరలించారు. పవన్ కళ్యాణ్ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరును వినిపించారు.