ప్రకాశం జిల్లాలోని పెదచెర్లోపల్లి మండలం కొత్తముద్దపాడు కు చెందిన crpf జవాన్ నూకతోటి పవన్ కుమార్ మృతి చెందాడు. చత్తీస్గఢ్ ప్రాంతం లో కూబింగ్ నిర్వహిస్తుండగా బాంబు పేలి మృతి చెందినట్లు అధికారులు తెలియచేసారు. పవన్ కుమార్ మృత దేహాన్ని స్వగ్రామం అయిన కొత్త ముద్ద పాడుకి తరలించారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనునట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.