కనిగిరిలో ఘనంగా శ్రీ పోలేరమ్మ తల్లి కలిశ ఉత్సవం

74చూసినవారు
కనిగిరిలో ఘనంగా శ్రీ పోలేరమ్మ తల్లి కలిశ ఉత్సవం
కనిగిరి శ్రీ దొంతులమ్మ ఆలయంలో పోలేరమ్మ తల్లి కలశ ఉత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. కనకదుర్గమ్మ కోవెల నుంచి మహిళలు 108 కలశాలలో గంగ జలాలతో ప్రదర్శన చేసి, ఆలయానికి చేరుకొని అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గోవిందరావు, కోటేశ్వరరావు, మాలకొండయ్య, కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్