వంగపాడులో టీడీపీ జెండా దిమ్మె శిలాఫలకం ధ్వంసం

79చూసినవారు
వంగపాడులో టీడీపీ జెండా దిమ్మె శిలాఫలకం ధ్వంసం
కనిగిరి మండలం వంగపాడులో మాజీ సర్పంచ్ రావులపల్లి వెంకటరత్నం గతంలో టీడీపీ జెండా దిమ్మెను ఏర్పాటు చేయగా,  అప్పటి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి దానిని ఆవిష్కరించారు. అయితే ఈ  జెండా దిమ్మెకు ఉన్న శిలాఫలకాన్ని గుర్తు తెలియని దండగలు ధ్వంసం చేసి పక్కన పడేశారు. గుర్తు తెలియని దుండగులు చేశారని, టీడీపీ నాయకులు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్