మాజీ సీఎం జగన్ ను కలిసిన కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్

82చూసినవారు
మాజీ సీఎం జగన్ ను కలిసిన కనిగిరి వైసీపీ ఇన్ ఛార్జ్
కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దాలను వైసీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ను కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను జగన్ దృష్టికి దద్దాల తీసుకువెళ్లారు. కార్యకర్తలకు, నాయకులకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని జగన్ దద్దాలకు తెలిపారు.

సంబంధిత పోస్ట్